అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప ది రైజ్' ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలిసింది. తొలి రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.166 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించిది.
వంద కోట్ల క్లబ్లో 'పుష్ప'
December 19, 2021
0
Tags