ఆంధ్రప్రదేశ్ లో పేదలందరికీ ఇళ్లు పథకం లబ్దిదారులకు రూ. 35 వేలు అదనంగా రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదనపు రుణాన్ని బ్యాంకుల నుంచి తీసుకునేందుకు వీలు కల్పిస్తూ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రుణానికి 3 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం. మొత్తం 15.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి గానూ రూ. 35 వేల అదనపు రుణాన్ని తీసుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇండ్లు లేని వారికి అదనంగా రూ.35 వేల రుణాలు !
December 20, 2021
0
Tags