యువకులతో హిజ్రాలు !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని ఓ ఇంటిపై ఎస్ వోటీ టీం దాడులు జరిపింది. ఈ దాడిలో 44 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ఇంట్లో సోదాలు నిర్వహించగా భారీగా మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే యువకులంతా ప్రతీ వీకెండ్ ఇలాగే పార్టీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే పట్టుబడిన వారంతా హోమో సెక్సువల్స్‌ అని పోలీసులు అనుమానిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)