ప్రతి విత్తనాన్ని ప్రభుత్వమే కొంటుంది...!

Telugu Lo Computer
0



వర్షాకాలంలో ప్రతి విత్తనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనిముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే 6600 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని వానాకాలం ధాన్యంపై ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. దేశవ్యాప్తంగా బీసీ జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)