అండర్బ్రిడ్జి మధ్యలో ఇరుక్కుపోయిన బస్సులు
September 06, 2021
0
తెలంగాణ లో భారీగా కురుస్తున్న వర్షాలకు కొత్తగూడెం అండర్ బ్రిడ్జిలో వాన నీరు నిలిచిపోయింది. అండర్ బ్రిడ్జి నదిలా మారిపోయింది. అండర్ బ్రిడ్జి మధ్యలో రెండుఆర్టీసీ బస్సులు ఇరుక్కుపోయాయి. ఆందోళనలో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు రెండు రెస్క్యూ బృందాలు సిద్ధమయ్యాయి. జేసీబీ, ఫైర్ ఇంజన్ సిబ్బంది ద్వారా సహాయక చర్యలు చేపట్టారు