రాహుల్‌ హత్య కేసులో మరొకరు అరెస్ట్‌

Telugu Lo Computer
0


రాహుల్‌ హత్య కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. పోలీసులు గాయత్రిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ కోర్టులో గాయత్రిని హాజరుపరిచే అవకాశం ఉంది. రాహుల్‌ హత్యలో గాయత్రి పాత్రే కీలకమని అనుమానిస్తున్నారు. తన కూతురికి మెడికల్‌ సీట్‌ ఇప్పించాలని రాహుల్‌కి గాయత్రి 6 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మెడికల్‌ సీట్‌ రాకపోవడంతో గాయత్రి రాహుల్‌పై కోపం పెంచుకుంది. కోరాడ విజయ్‌కుమార్‌, కోగంటి సత్యంలతో కలిసి రాహుల్‌ హత్యకి కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)