ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకి రెడ్డి, పద్మావతి భార్యాభర్తలు. అంకిరెడ్డి నాలుగేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇన్నాళ్లూ భర్త అంకిరెడ్డిని తలచుకుంటూ గడుపుతూ వచ్చింది. భర్త పాలరాతి విగ్రహం చేయించి ప్రతిష్టించింది. నిత్యం పూజలు చేస్తూనే సమాజ సేవకులను సన్మానిస్తున్నారు. భర్త స్నేహితుడు తిరుపతిరెడ్డి సహకారంతో కుమారుడు శివశంకర్ రెడ్డితో కలిసి ఆమె సేవలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి పౌర్ణమికి శని, ఆదివారాల్లో పేదలకు అన్నదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది పద్మావతి. అలా సేవిస్తూ భర్తపై తన ప్రేమను చాటుకుంటోంది!
భర్తకు గుడి కట్టిన భార్య !
August 09, 2021
0