కుమార్తెతో సహా ఆత్మహత్యా యత్నం

Telugu Lo Computer
0


నిర్మల్ జిల్లా సారంగా పూర్ మండలం  బొరిగాం గ్రామానికి చెందిన మహిళ తన భర్తను విడిచి  ఈ నెల 22న  శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడితో వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు కూతురును కూడా వెంట తీసుకుని వెళ్ళింది. కాగా ప్రియుడు ఆ వివాహిత ను మోసగింఛి పారిపోయాడు.   దాంతో మనస్తాపం చెందిన మహిళ మూడు ఏళ్ల కూతురికి విషం తాగించి, తాను కూడా పురుగుల మందు సేవించింది. దాంతో చిన్నారి క్యూటీ మృతి చెందగా ప్రస్తుతం తల్లి పరిస్థితి విషమంగా ఉంది.  బాధితులు భార్య ఇంటి నుండి వెళ్లిపోవడం తో ఆమె భర్త అవమానం భరించలేక ఊరు నుంచి వెళ్లి పోయాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)