ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మధ్యలో ఆర్టీసీ బస్ డ్రైవర్ సుభానీకి గుండెపోటు రావడంతో దాచేపల్లి దగ్గర బస్సును ఆపి డ్రైవర్ను ఆస్పత్రికి తరలిస్తుండగా డ్రైవర్ సుభానీ మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Post a Comment
0Comments
3/related/default