కత్తి మహేశ్‌ మృతి

Telugu Lo Computer
0



ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన   కత్తి మహేశ్‌ కన్నుమూశారు. ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తల, శరీరంపై తీవ్ర గాయాలవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆయన కోలుకుంటునట్లు వైద్యులు కూడా చెప్పారు. అయితే, శనివారం కత్తి మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)