ఇంధన వినియోగం పుంజుకుంది !

Telugu Lo Computer
0


లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం సాధారణ స్థితికి చేరుకుంటోంది. మే నెలతో పోల్చినప్పుడు తే జూన్‌లో ఇంధన వినియోగం దాదాపు 8 శాతం మేర పెరిగింది. గతేడాదితో పోలిస్తే 1.5 శాతం పెరిగి 16.33 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. గతేడాది విధించిన లాక్‌డౌన్‌ తర్వాత ఈ ఏడాది మార్చిలో ఇంధన వినియోగం సాధారణ స్థితికి చేరుకోగా,  సెకండ్‌ వేవ్‌ కారణంగా మళ్లీ వినియోగం పడిపోయింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో ఇంధన వినియోగం మళ్లీ పెరిగింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)