ఆగస్ట్ 15 నుంచి బడులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో  ఆగస్ట్ 15 నుండి  పాఠశాలలను  పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  తెలిపారు. ఈలోపు టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లు ఉండాలన్నారు. ఇవాళ విద్యారంగంలో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. నూతన విద్యావిధానం ప్రతిపాదనలను ఈవారంలో ఖరారు చేయాలని,  నాడు-నేడు పనులు యాథావిధిగా కొనసాగించాలని చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)