ఉత్తరప్రదేశ్, ఝూన్సీ జిల్లా పూంఛ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సెసా గ్రామానికి చెందిన ఉమ అనే యువతి (23), ఒరై లోని బజారియాలో నివసిస్తున్న ఆరిఫ్ అనే వ్యక్తిని మూడు నెలల క్రితం మతాంతర వివాహాం చేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో భర్తే తనకు నిప్పంటించాడని పేర్కొంది. . మహిళ పరిస్ధితి విషమంగా ఉన్నందున వివరాలు చెప్పలేక పోతుందని, భర్తే తనకు నిప్పు అంటించాడని తెలిపిందని ఏఎస్పీ రాకేష్ సింగ్ చెప్పారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
Post a Comment
0Comments
3/related/default