బుగ్గనకు అవమానం

Telugu Lo Computer
0


కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ తిరుపతి నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో ఆర్థికమంత్రి వీడ్కోలు చెప్పాల్సి ఉంది. ఆ సమయంలో ఆయన లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా  విమానాశ్రయంలో వీఐపీ గేట్ లోపలకు రానీయకుండా కేంద్ర భద్రత సిబ్బంది మంత్రిని నెట్టేశారు.  దీనిపై మంత్రి ఎంత చెప్పినా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు.. లిస్టులో పేరు ఉన్నవారిని మాత్రమే పంపిస్తామని, ఆ లిస్టులో బుగ్గన పేరులేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయ సిబ్బందితో మంత్రి వాగ్వాదానికి దిగారు. తనను అడ్డుకున్నవారి వివరాలు ఇవ్వాలని బుగ్గన అడిగారు.


Post a Comment

0Comments

Post a Comment (0)