ఒకప్పుడు రోగికి డయాలసిస్ అవసరమంటే అతడు మరణానికి చేరువైనట్లని అభిప్రాయం ఉండేది . నేడు నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డయాలసిస్ తేలికై మంచి ఫలితాలు ఇస్తుంది. .
డయాలసిస్ అనేది రొండు రోజులకు ఒకసారి - నాలుగు గంటల పాటూ సాగే ప్రక్రియ . కిడ్నీలు చెడిన తరువాత - డయాలసిస్ ద్వారా -63 ఏళ్ళ పాటు జీవించిన మహిళ పేరు మీద రికార్డు వుంది .ఇందువల్ల డైలాసిస్ - మరణానికి చేరువ అయినట్లు గుర్తు కాదన్నారు .
కిడ్నీ చెడిపోవడానికి ముఖ్య కారణం - మోతాదుకు మించి ఉప్పు వాడడం.
త్రీవ్ర,మయిన కిడ్నీ ట్రబుల్ వున్న వారు కావాలంటే - డయాలసిస్ కి ఒక గంటముందు - చికెన్/మటన్ /ఫిష్ వంటివి తినవచ్చు - ఎదుకంటే వాటివల్ల నెత్తురులో ఏర్పడిన మలినాలు - ఆ వెనువెంటనే జరగబోయే డయాలసిస్ లో తొలగిపోతాయి. ఆరోగ్యానికి భంగం కలుగదని చెబుతున్నారు.