ఆశ్ఛర్యకరమైన విషయం ఏమిటంటే చదువుకున్నవారు కూడా క్యూ కట్టడం
ఆవుపేడ థెరపీ
May 11, 2021
0
ఆవుపేడను నీటి గాబు (తొట్టె)ల్లో పోసుకొని స్తాన్నాలు చేసి ఎండిన తరువాత పాలతో గాని, మజ్జిగతో గాని కడుకొంటున్నారు. మరికొందరు గోవు మూత్రంతో స్తాన్నాలు చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన కరోనా తగ్గుతుందని చాలా మంది నమ్ముతున్నారు. అలా చేస్తే జంతువులకు ఉండే వ్యాధులు మనుషులకు సోకే ప్రమాదం ఉన్నదని డాక్టర్లు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.