ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ మాట్లాడుతూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల హక్కుల్ని రహస్యంగా దోచుకుందని ఆ తర్వాత దేశంలో తాము అధికారంలోకి వచ్చిన ప్రతి చోట ఓబీసీలు ఎస్సీలు ఎస్టీల హక్కుల్ని దోచుకోవాలని చూస్తోందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కులాన్నిటిని ఓబీసీలుగా మార్చేసి ఓబీసీల హక్కుల్ని దోచుకుంది. దేశంలో ఎక్కడా అవకాశం దొరికినా అదే పని చేయాలనుకుంటుంది. యూపీలో ఇదే తరహా కోసం ప్రయత్నాలు చేస్తోంది అని అన్నారు అక్రమ మార్గంలో ఓబిసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కోత విధించి వారి హక్కులని దోచుకోవాలనుకుంటున్నారని మోడీ అన్నార
ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ హక్కులని కాంగ్రెస్ లాక్కోవాలని చూస్తోంది !
أبريل 25, 2024
0
Tags