గుజరాత్,ఉత్తరప్రదేశ్ హోంశాఖ కార్యదర్శులను ఈసీ తొలగించింది. బీహార్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ హోంశాఖ కార్యదర్శులను, బంగాల్ డీజీపీని తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక తొలిసారి ఈ ఈసీ చర్యలు తీసుకుంది. ఇటు బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులపైనా ఈసీ వేటు వేసింది. బీఎంసీ కమిషనర్, అదనపు , డిప్యూటీ కమిషనర్లపై వేటు పడింది.
ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ఈసీ వేటు !
March 18, 2024
0
Tags