కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ ను ప్రారంభించిన సీఎం జగన్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లో కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ ను ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. రూ.12.3 కోట్లతో గోడ వెంబడి ఆహ్లాదకరంగా రివర్‌ ఫ్రంట్‌ పార్కును కూడా ప్రారంభించారు. రూ.369.89 కోట్లతో నదిలో 2.26 కిలోమీటర్ల మేర ప్రభ్యత్వం నిర్మాణం చేపట్టింది. కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ కారణంగా 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముంపు భయం లేదు. విజయవాడలో 80 వేల మందికి కృష్ణానది వరద నుంచి రక్షణ ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)