జైన ముని ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్ ఈరోజు తెల్లవారుజామున 2:35 గంటలకు ఛత్తీస్గఢ్లోని డోంగర్ఘర్లోని చంద్రగిరి తీర్థంలో కన్నుమూశారు. మూడు రోజుల నుంచి ఆయన ఆహారం, నీరు తీసుకోవడం లేదని తెలిపారు. విద్యాసాగర్ జీ మహారాజ్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఆయన ఆశీర్వాదం తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లుగా మోడీ చెప్పారు. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని దొంగగడ్ చేరుకుని జైన సన్యాసి విద్యాసాగర్ మహారాజ్ను దర్శించుకున్నారు. జైనమతానికి చెందిన ప్రముఖ ఆచార్యులలో ఒకరైన విద్యాసాగర్ జీకి ప్రస్తుతం 77 ఏళ్లు.
జైన ముని ఆచార్య విద్యాసాగర్ జీ మహారాజ్ కన్నుమూత
February 18, 2024
0
Tags