ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 272B ప్రకారం ప్రభుత్వాన్ని మసం చేసే ఉద్దేశ్యంతో లేదా పన్నులు ఎగవేసే ఉద్దేశంతో మల్టీపుల్ పాన్ కార్డులను కలిగి ఉంటే రూ. 10 వేల జరిమానా విధిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. పాన్ కార్డు హోల్డర్లందరూ తమ పాన్ -ఆధార్ ను లింక్ చేయాలని ఐటీ శాఖ గతంలో సర్క్యూలర్ జారీ తోపాటు గడువు ను కూడా ఇచ్చింది. పన్ను ఎగవేతలను నియంత్రించేందుకు ఐటీ శాఖ పాన్ -ఆధార్ ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది.
మల్టీపుల్ పాన్ కార్డులుంటే రూ. 10 వేల జరిమానా !
February 18, 2024
0
Tags