రాహుల్ గాంధీపై సూరత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పూర్ణేశ్ మోడీని దాదానగర్ దయ్యూలో పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జీగా అధిష్ఠానం నియమించింది. అదే విధంగా మరో బీజేపీ నేత దుష్యంత్ పటేల్కు కోఇంచార్జీగా పదవి లభించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నియామకాలు చేపట్టినట్టు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2019లో కర్ణాటక లోని కొల్లార్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ 'మోడీ ఇంటి పేరు 'ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో రాహుల్పై గుజరాత్ బీజేపీ ఎమ్ఎల్ఎ పూర్ణేశ్ మోడీ సూరత్ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రాహుల్కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో మరుసటి రోజే లోక్సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ తర్వాత దిగువస్థాయి కోర్టు విధించిన జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు.
Post Top Ad
adg
Saturday 18 November 2023
Home
BJP
congress
gujarat
National
పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జీ
రాహుల్ గాంధీపై కేసు పెట్టిన పూర్ణేశ్ మోడీకి పార్టీలో కీలక పదవి
రాహుల్ గాంధీపై కేసు పెట్టిన పూర్ణేశ్ మోడీకి పార్టీలో కీలక పదవి !
రాహుల్ గాంధీపై కేసు పెట్టిన పూర్ణేశ్ మోడీకి పార్టీలో కీలక పదవి !
Tags
# BJP
# congress
# gujarat
# National
# పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జీ
# రాహుల్ గాంధీపై కేసు పెట్టిన పూర్ణేశ్ మోడీకి పార్టీలో కీలక పదవి
About Telugu Lo Computer
రాహుల్ గాంధీపై కేసు పెట్టిన పూర్ణేశ్ మోడీకి పార్టీలో కీలక పదవి
Tags
BJP,
congress,
gujarat,
National,
పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జీ,
రాహుల్ గాంధీపై కేసు పెట్టిన పూర్ణేశ్ మోడీకి పార్టీలో కీలక పదవి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment