అది ఫేక్ లెటర్ - సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశా !

Telugu Lo Computer
0


యాపిల్ ఎయిర్‌పాడ్ తయారీ ప్లాంట్‌ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించాలంటూ ఫాక్స్‌కాన్‌కు తాను లెటర్ రాసినట్టు సర్క్యులేట్ అవుతున్న లెటర్ ఫేక్ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. తాను లేఖనే రాయలేదని పేర్కొన్నారు. దీనిపై సైబర్ క్రైం లో ఫిర్యాదు చేసినట్టు డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)