పట్టాలు తప్పిన విశాఖ-రాయగడ ప్యాసింజర్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో విజనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకాపల్లి వద్ద విశాఖ, రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ముగ్గురు మృతిచెందగా, పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)