ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్లో అవలాంచ్ భయకంపితులను చేసింది. ఆలయం సమీపంలోనే ఎత్తైన పర్వత సానువుల నుంచి మంచుఫలకాలు విరిగిపడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇవాళ ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపాయి. ఆరు నెలల విరామం అనంతరం ఏప్రిల్ 25న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. కేదారేశ్వరుడిని దర్శించేందుకు వేల సంఖ్యలో భక్తులు కాలినడకన వెళ్తున్నారు. అయితే ఇటీవల వరదల కారణంగా పలుమార్లు యాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు.
Post Top Ad
adg
Sunday, 3 September 2023
Home
National
uttarakhand
ఆరు నెలల విరామం అనంతరం
ఏప్రిల్ 25న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి
పర్వత సానువుల నుంచి మంచుఫలకాలు విరిగిపడుతున్న వీడియో
భయకంపితులను చేసిన కేదార్నాథ్లో అవలాంచ్
భయకంపితులను చేసిన కేదార్నాథ్లో అవలాంచ్ !
భయకంపితులను చేసిన కేదార్నాథ్లో అవలాంచ్ !
Tags
# National
# uttarakhand
# ఆరు నెలల విరామం అనంతరం
# ఏప్రిల్ 25న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి
# పర్వత సానువుల నుంచి మంచుఫలకాలు విరిగిపడుతున్న వీడియో
# భయకంపితులను చేసిన కేదార్నాథ్లో అవలాంచ్
About Telugu Lo Computer
భయకంపితులను చేసిన కేదార్నాథ్లో అవలాంచ్
Tags
National,
uttarakhand,
ఆరు నెలల విరామం అనంతరం,
ఏప్రిల్ 25న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి,
పర్వత సానువుల నుంచి మంచుఫలకాలు విరిగిపడుతున్న వీడియో,
భయకంపితులను చేసిన కేదార్నాథ్లో అవలాంచ్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment