ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 5 September 2023

ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం


దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, కేరళలోని పూతుపల్లి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌, ఝార్ఖండ్‌లోని దుమ్రి, త్రిపురలోని బోక్సానగర్‌, ధాన్‌పుర్‌ శాసనసభ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ ఏడు స్థానాల ఉప ఎన్నిక ఫలితాలను సెప్టెంబరు 8వ తేదీన ప్రకటించనున్నారు.

No comments:

Post a Comment