అమెరికాలో పోలీస్ వాహనం ఢీకొనడంతో మరణించిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవికి మరణాంతరం డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు ఆమె చదువుతున్న యూనివర్సిటీ తెలిపింది. మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబానికి అందజేస్తామని పేర్కొంది. ఆమె అకాల మరణంపట్ల నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ ఛాన్సలర్ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటన వల్ల భారతీయ విద్యార్థులపై పడే ప్రభావాన్ని తాము అర్థం చేసుకోగలమని అన్నారు. జాహ్నవి కుటుంబానికి మద్దతుగా ఉంటామని, కేసు దర్యాప్తులో న్యాయం జరిగేలా సహకరిస్తామని చెప్పారు. విద్యార్థుల సహాయం కోసం ఒక హెల్ప్లైన్ నంబర్ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆ యూనివర్సిటీ జారీ చేసిన ప్రకటనలో ఈ మేరకు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన 23 ఏండ్ల కందుల జాహ్నవి అమెరికా సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ సీటల్ క్యాంపస్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నది. ఈ ఏడాది జనవరిలో రోడ్డు దాటుతుండగా వేగంగా వెళ్తున్న పోలీస్ వాహనం ఢీకొట్టింది. గాల్లో ఎగిరి రోడ్డుపై పడిన ఆమె ఈ ప్రమాదంలో చనిపోయింది.
Post Top Ad
adg
Friday, 15 September 2023
Home
National
జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం
నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ ఛాన్సలర్ సంతాపం
మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబానికి అందజేస్తామని పేర్కొంది
జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం !
జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం !
Tags
# National
# జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం
# నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ ఛాన్సలర్ సంతాపం
# మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబానికి అందజేస్తామని పేర్కొంది
About Telugu Lo Computer
మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబానికి అందజేస్తామని పేర్కొంది
Tags
National,
జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం,
నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ ఛాన్సలర్ సంతాపం,
మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబానికి అందజేస్తామని పేర్కొంది
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment