పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ అణు భౌతిక శాస్త్రవేత్త వికాస్ సిన్హా కన్నుమూశారు. 78 ఏళ్ల వికాస్ సిన్హా గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం కోల్కతాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అణు భౌతిక శాస్త్ర విభాగంలో ఆయన దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2010లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఇటీవల (2022లో) ఆయనను రాష్ట్ర అత్యున్నత పురస్కారమైన 'బంగభూషణ్' అవార్డుతో సత్కరించింది. ఆయన సేవలకు గుర్తింపుగా 2022లోనే రవీంద్ర స్మృతి పురస్కారాన్ని కూడా అందజేసింది. కాగా, వికాస్ సిన్హా మృతికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Post Top Ad
adg
Friday, 11 August 2023
Home
2010లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది
National
west bengal
అణు భౌతిక శాస్త్రవేత్త వికాస్ సిన్హా కన్నుమూత
భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ
అణు భౌతిక శాస్త్రవేత్త వికాస్ సిన్హా కన్నుమూత
అణు భౌతిక శాస్త్రవేత్త వికాస్ సిన్హా కన్నుమూత
Tags
# 2010లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది
# National
# west bengal
# అణు భౌతిక శాస్త్రవేత్త వికాస్ సిన్హా కన్నుమూత
# భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ
About Telugu Lo Computer
భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ
Tags
2010లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది,
National,
west bengal,
అణు భౌతిక శాస్త్రవేత్త వికాస్ సిన్హా కన్నుమూత,
భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment