ఆగస్టు15 స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కట్టుదిట్టం చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు హైఅలర్జ్ కొనసాగనుంది. ఈ మేరకు బుధవారం డీసీపీ నారాయణరెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో విమానాశ్రయంలోకి సందర్శకుల అనుమతి లేదని తెలిపారు. ప్రయాణికులకు స్వాగతం, వీడ్కోలు కోసం ఒక్కరు, ఇద్దరు మాత్రమే విమానాశ్రయానికి రావాలని సూచించారు. విద్యార్థులు, ఇతరులు విదేశాలకు వెళ్తున్న సమయంలో అత్యధిక రద్దీ నెలకొనడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. టెర్మినళ్ల దగ్గర ట్రాఫిక్ రద్దీ పెరుగుతుండటంతో కొంతమంది ప్రయాణికులు సమయానికి బోర్డింగ్ కాలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని వెల్లడించారు.
Post Top Ad
adg
Thursday, 10 August 2023
Home
hyderabad
National
telangana
ఆగస్టు 10 నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు
ఇద్దరు మాత్రమే
వీడ్కోలు కోసం ఒక్కరు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్జ్
స్వాగతం
శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్జ్ !
శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్జ్ !
Tags
# hyderabad
# National
# telangana
# ఆగస్టు 10 నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు
# ఇద్దరు మాత్రమే
# వీడ్కోలు కోసం ఒక్కరు
# శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్జ్
# స్వాగతం
About Telugu Lo Computer
స్వాగతం
Tags
hyderabad,
National,
telangana,
ఆగస్టు 10 నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు,
ఇద్దరు మాత్రమే,
వీడ్కోలు కోసం ఒక్కరు,
శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్జ్,
స్వాగతం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment