తెలంగాణాలోని జమ్మికుంట వాసి అయిన దొడ్డె ఆంజనేయులు ఝార్ఖండ్ లో కలెక్టర్ గా పని చేస్తున్నారు. ఆయన పలామూ జల్లా నుంచి దుమ్కాకు బదిలీ అయి వెళ్తున్న తరుణంలో కలెక్టరేట్లో పని చేస్తున్న ముగ్గురు బంట్రోతులను సన్మానించి హోదాలతో కాదు, మన ప్రవర్తనతో వ్యక్తిత్వం ఉంటుందని చాటారు . అనంతరం వారి కాళ్లు మొక్కుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నా తండ్రి కూడా వాచ్ మెన్ గా పని చేశారని గుర్తు చేసుకుంటూ వారి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. https://t.me/offerbazaramzon
కలెక్టరేట్లో బంట్రోతులను సన్మానించిన కలెక్టర్ !
July 30, 2023
0
Tags