విద్యార్థినిని ఢీకొని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన కారు !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో (భరత్ నగర్‌ చౌక్‌) ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొన్న ఓ కారు విద్యార్థినిని కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.  ఈ దారుణాన్ని చూసిన స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని యువతిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందింది.ఈ ఘటనలో బాలిక రాంగ్‌ రూట్‌లో రావడం, కారు అతివేగమే కారణమని స్థానికుల సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)