బెంగళూరులో వర్ష బీభత్సం !

Telugu Lo Computer
0


బెంగళూరు నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. అండర్ పాస్ దగ్గర వర్షపు నీటిలో కారు చిక్కుకుంది. కారులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గల్లంతయ్యారు. సిబ్బంది నలుగురిని సురక్షితంగా కాపాడారు. మిగతా ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేఆర్ సర్కిల్ అండర్ పాస్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. కుండపోత వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)