2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అబద్ధాలు చెబుతున్నారని, రాష్ట్ర కాంగ్రెస్ శాఖలో తిరుగుబాటుతో ఆయన రగిలిపోతున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయని వసుంధర రాజే అన్నారు. 'నాపై గెహ్లాట్ చేసిన ప్రకటన ఓ కుట్ర. గెహ్లాట్ అవమానించినంతగా నన్నెవరూ అవమానించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అబద్ధాలు చెబుతున్నారు. సొంత పార్టీలోని తిరుగుబాటు కారణంగా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు' అని వసుంధర రాజే తెలిపారు. ధోల్పూర్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన గెహ్లాట్ 2020 సంక్షోభాన్ని బిజెపి ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు కుట్ర పన్నారని, వసుంధర రాజే, మాజీ అసెంబ్లీ స్పీకర్ కైలాశ్ మేఘవాల్, ఎంఎల్ఏ శోభారాణి కుష్వాహా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అనుకూలంగా వ్యవహరించలేదని అన్నారు.
Post Top Ad
adg
Monday, 8 May 2023
Home
National
rajasthan
ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో అబద్ధాలు చెబుతున్నారు
గెహ్లాట్ అవమానించినంతగా నన్నెవరూ అవమానించలేదు
గెహ్లాట్ చేసిన ప్రకటన ఓ కుట్ర !
తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
గెహ్లాట్ చేసిన ప్రకటన ఓ కుట్ర !
గెహ్లాట్ చేసిన ప్రకటన ఓ కుట్ర !
Tags
# National
# rajasthan
# ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో అబద్ధాలు చెబుతున్నారు
# గెహ్లాట్ అవమానించినంతగా నన్నెవరూ అవమానించలేదు
# గెహ్లాట్ చేసిన ప్రకటన ఓ కుట్ర !
# తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
About Telugu Lo Computer
తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
Tags
National,
rajasthan,
ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో అబద్ధాలు చెబుతున్నారు,
గెహ్లాట్ అవమానించినంతగా నన్నెవరూ అవమానించలేదు,
గెహ్లాట్ చేసిన ప్రకటన ఓ కుట్ర !,
తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment