బెంగళూరు దక్షిణ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం. క్రిష్ణప్ప బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. బెంగళూరు దక్షిణ నియోజక వర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో రౌండ్స్ వేసిన ఎం. క్రిష్ణప్ప తరువాత బనశంకరి రెండో స్టేజ్ లోని బూత్ నెంబర్ 145 వద్దకు వచ్చారు. ఇదే బూత్ లో ఆయనకు ఓటు హక్కు ఉంది. ఒకవైపు ఎండ మరోవైపు భారీ క్యూలైన్ ఉన్నప్పటికీ తమ వంతు కోసం ఓటర్లు ఓపికగా ఎదురు చూస్తున్నారు. అయితే క్రిష్టప్ప మాత్రం కారు దిగి నేరుగా పోలింగ్ బూల్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అది చూసిన ఓటర్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. క్యూలైన్ లో వెళ్లి ఓటు వేయాలని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే వారితో వాగ్వాదానికి దిగారు. చివరకు చేసేదేంలేక ఆయన క్యూలైన్ లో వెళ్లి ఓటు వేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నిల్లో బెంగళూరు దక్షిణ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన ఎం. క్రిష్ణప్ప ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆర్ కే. రమేష్ 30, 417 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
Post Top Ad
adg
Wednesday, 10 May 2023
Home
417 ఓట్ల తేడాతో ఓడిపోయారు
bengalore
karnataka
ఎం. క్రిష్ణప్పపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆర్ కే. రమేష్ 30
ఎమ్మెల్యే అయితే ఏంటి ? వచ్చి క్యూలో నిలబడు
సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం. క్రిష్ణప్ప
ఎమ్మెల్యే అయితే ఏంటి ? వచ్చి క్యూలో నిలబడు !
ఎమ్మెల్యే అయితే ఏంటి ? వచ్చి క్యూలో నిలబడు !
Tags
# 417 ఓట్ల తేడాతో ఓడిపోయారు
# bengalore
# karnataka
# ఎం. క్రిష్ణప్పపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆర్ కే. రమేష్ 30
# ఎమ్మెల్యే అయితే ఏంటి ? వచ్చి క్యూలో నిలబడు
# సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం. క్రిష్ణప్ప
About Telugu Lo Computer
సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం. క్రిష్ణప్ప
Tags
417 ఓట్ల తేడాతో ఓడిపోయారు,
bengalore,
karnataka,
ఎం. క్రిష్ణప్పపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆర్ కే. రమేష్ 30,
ఎమ్మెల్యే అయితే ఏంటి ? వచ్చి క్యూలో నిలబడు,
సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం. క్రిష్ణప్ప
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment