ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం సన్యాసపాలెం గ్రామంలో మురళీ అనే యువకుడికి 37 ఏళ్లు వచ్చినా ఇంతవరకు వివాహం కాలేదు. ఇక తనకు పెళ్లి కాదనే బాధతో మురళీ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. మనస్తాపంతో గడ్డిమందు తాగాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మురళీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే మృతి చెందాడు.
పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య !
May 07, 2023
0
Tags