పద్మ అవార్డులకు ప్రతిపాదనలు పంపండి !

Telugu Lo Computer
0


2024 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు నామినేషన్లు, ప్రతిపాదలను 2023 మే ఒకటో తేదీ నుంచి స్వీకరిస్తున్నట్లు, ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించి, వారి గొప్పదనం, విజయాలు పద్మ అవార్డులతో సత్కరించడానికి అర్హులను భావించినట్లయితే ఆ పేర్లను సిఫారసు చేయాలని ప్రజలను సోమవారం కేంద్రం కోరింది. పద్మ అవార్డుల సిఫారసులకు ఆఖరు తేదీ సెప్టెంబర్‌ 15. ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో https://awards.gov.inద్వారా పంపాలని కోరింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్రం ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌ అవార్డులతో గౌరవిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)