సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 12 May 2023

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల


సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సీబీఎస్‌ఈ బోర్డు వీటిని విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 16.9లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత 87.33 శాతంగా ఉందని బోర్డు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించింది. కాగా, ఈ ఫలితాల్లో తిరువనంతపురం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 99.91 శాతం విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రయాగ్‌రాజ్‌ 78.05 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.

No comments:

Post a Comment