సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సీబీఎస్ఈ బోర్డు వీటిని విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 16.9లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత 87.33 శాతంగా ఉందని బోర్డు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించింది. కాగా, ఈ ఫలితాల్లో తిరువనంతపురం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 99.91 శాతం విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రయాగ్రాజ్ 78.05 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.
Post Top Ad
adg
Friday, 12 May 2023
Home
National
ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత 87.33 శాతం
దేశవ్యాప్తంగా దాదాపు 16.9లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
Tags
# National
# ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత 87.33 శాతం
# దేశవ్యాప్తంగా దాదాపు 16.9లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు
# సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
About Telugu Lo Computer
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
Tags
National,
ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత 87.33 శాతం,
దేశవ్యాప్తంగా దాదాపు 16.9లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు,
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment