సుప్రీంకోర్టులో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్పై సోమవారం వాడి వేడి వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. పీఎంఎల్ఏ చట్టంపై వాదనలు వినిపించారు ఇరుపక్షాల న్యాయవాదులు. కవిత కేసులో విచారణ మూడు వారాలకు వాయిదా వేస్తూ సూప్రీం కోర్టు తీర్పునిచ్చింది. లిఖితపూర్వక నోట్ సమర్పించమని సుప్రీం ఆదేశించింది. పిఎంఎల్ఏ సెక్షన్లపైనే వాదన ప్రధానంగా సాగింది. ఇదిలా ఉంటే మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారణ జరపడంపై కవిత సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో నళిని చిదంబరం కూడా ఇదే విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నళిని పిటిషన్కు కవిత పిటిషన్కు సుప్రీంకోర్టు ట్యాగ్ చేసింది. విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.
Post Top Ad
adg
Monday, 27 March 2023
Home
New Delhi
ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు
కవిత కేసులో విచారణ మూడు వారాలకు వాయిదా
విత తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు
సుప్రీంకోర్టు
కవిత కేసులో విచారణ మూడు వారాలకు వాయిదా !
కవిత కేసులో విచారణ మూడు వారాలకు వాయిదా !
Tags
# New Delhi
# ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు
# కవిత కేసులో విచారణ మూడు వారాలకు వాయిదా
# విత తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు
# సుప్రీంకోర్టు
About Telugu Lo Computer
సుప్రీంకోర్టు
Tags
New Delhi,
ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు,
కవిత కేసులో విచారణ మూడు వారాలకు వాయిదా,
విత తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు,
సుప్రీంకోర్టు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment