కర్ణాటకలోని చించోలి పట్టణంలో ఆదివారం ఉదయం అతివేగంగా వీస్తున్న గాలుల కారణంగా విద్యుత్ వైర్ తెగి మీద పడిపోవడంతో 45 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు కుమారులు మృతి చెందారు. మృతులను ఝరణమ్మ అంబన్న బసగోండ్ (45), ఆమె కుమారులు మహేశ్ అంబన్న బాసగోండ్ (20), సురేశ్ అంబన్న బాసగోండ్ (18)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చందాపూర్ తాలూకా ఆసుపత్రికి తరలించారు. కుటుంబం తమ ఇంటి బయట ఉన్న పంటను టార్పాలిన్ షీట్తో కప్పడానికి ప్రయత్నించినప్పుడు ఈ విషాద సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులు పంటను టార్పాలిన్తో కప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు.. ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. దీంతో పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తెగి మీద పడ్డాయని స్థానికులు అంటున్నారు.
Post Top Ad
adg
Sunday, 19 March 2023
Home
karnataka
ఇంటి బయట ఉన్న పంటను టార్పాలిన్ షీట్తో కప్పడానికి ప్రయత్నించినప్పుడు
ఇద్దరు కొడుకులు మృతి
ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి
విద్యుత్ వైర్ తెగి మీద పడిపోవడంతో తల్లి
విద్యుత్ వైర్ తెగి మీద పడిపోవడంతో తల్లి, ఇద్దరు కొడుకులు మృతి
విద్యుత్ వైర్ తెగి మీద పడిపోవడంతో తల్లి, ఇద్దరు కొడుకులు మృతి
Tags
# karnataka
# ఇంటి బయట ఉన్న పంటను టార్పాలిన్ షీట్తో కప్పడానికి ప్రయత్నించినప్పుడు
# ఇద్దరు కొడుకులు మృతి
# ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి
# విద్యుత్ వైర్ తెగి మీద పడిపోవడంతో తల్లి
About Telugu Lo Computer
విద్యుత్ వైర్ తెగి మీద పడిపోవడంతో తల్లి
Tags
karnataka,
ఇంటి బయట ఉన్న పంటను టార్పాలిన్ షీట్తో కప్పడానికి ప్రయత్నించినప్పుడు,
ఇద్దరు కొడుకులు మృతి,
ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి,
విద్యుత్ వైర్ తెగి మీద పడిపోవడంతో తల్లి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment