ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'మోడీ హఠావో, దేశ్ బచావో' ర్యాలీని గురువారం చేపట్టింది. అంతేకాక పోస్టర్లను కూడా ప్రచారాస్త్రంలో భాగంగా ఉపయోగించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపు మేరకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. దీనికి పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ కూడా హాజరయ్యారు. 'బిజెపి జాతీయ సంపదను అమ్మేసింది' అని మాన్ తన ప్రసంగంలో తెలిపారు. దేశ ప్రజలంతా కేజ్రీవాల్ను ప్రేమిస్తారని పేర్కొన్నారు. మేము భగత్సింగ్ వారసులమని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
Post Top Ad
adg
Thursday, 23 March 2023
Home
'మోడీ హటావో
New Delhi
ఆమ్ ఆద్మీ పార్టీ
దేశ్ బచావో' ర్యాలీ
పోస్టర్లను కూడా ప్రచారాస్త్రంలో భాగంగా ఉపయోగించారు
బిజెపి జాతీయ సంపదను అమ్మేసింది
'మోడీ హటావో, దేశ్ బచావో' ర్యాలీ
'మోడీ హటావో, దేశ్ బచావో' ర్యాలీ
Tags
# 'మోడీ హటావో
# New Delhi
# ఆమ్ ఆద్మీ పార్టీ
# దేశ్ బచావో' ర్యాలీ
# పోస్టర్లను కూడా ప్రచారాస్త్రంలో భాగంగా ఉపయోగించారు
# బిజెపి జాతీయ సంపదను అమ్మేసింది
About Telugu Lo Computer
బిజెపి జాతీయ సంపదను అమ్మేసింది
Tags
'మోడీ హటావో,
New Delhi,
ఆమ్ ఆద్మీ పార్టీ,
దేశ్ బచావో' ర్యాలీ,
పోస్టర్లను కూడా ప్రచారాస్త్రంలో భాగంగా ఉపయోగించారు,
బిజెపి జాతీయ సంపదను అమ్మేసింది
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment