దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,151 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు క్రమంగా భారీగా పెరుగుతుండటం ఆందోళనగా మారింది. గత ఐదు నెలలుగా దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు కావడం ఇదే మళ్లీ తొలిసారి అని కేంద్రం పేర్కొంది. గత అక్టోబర్ నుండి ఇంత భారీగా కేసులు నమోదైన దాఖలాలు లేవు. ఇప్పటివరకు దేశంలో 11,903 క్రియాశీలక కరోనా కేసులు ఉన్నట్టు సమాచారం. కాగా కరోనా మహమ్మారి కారణంగా కర్ణాటకలో ఒకరు, మహారాష్ట్ర , కేరళలో ముగ్గురు చొప్పున మొత్తం ఏడుగురు మృతి చెందినట్లు అధికారిక డేటా వెల్లడిస్తుంది. ప్రస్తుతం నమోదైన కేసులను బట్టి కరోనా రోజువారి రికవరీ రేటు 1.51 శాతంగా ఉన్నట్టు సమాచారం. వారం రికవరీ రేటు 1. 53% గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Post Top Ad
adg
Wednesday, 29 March 2023
Home
11
151 కరోనా కేసులు నమోదు
903 క్రియాశీలక కరోనా కేసులు
corona
Kovid19
National
ఏడుగురు మృతి
దేశంలో కొత్తగా 2
రోజువారి రికవరీ రేటు 1.51%
దేశంలో కొత్తగా 2,151 కరోనా కేసులు నమోదు
దేశంలో కొత్తగా 2,151 కరోనా కేసులు నమోదు
Tags
# 11
# 151 కరోనా కేసులు నమోదు
# 903 క్రియాశీలక కరోనా కేసులు
# corona
# Kovid19
# National
# ఏడుగురు మృతి
# దేశంలో కొత్తగా 2
# రోజువారి రికవరీ రేటు 1.51%
About Telugu Lo Computer
రోజువారి రికవరీ రేటు 1.51%
Tags
11,
151 కరోనా కేసులు నమోదు,
903 క్రియాశీలక కరోనా కేసులు,
corona,
Kovid19,
National,
ఏడుగురు మృతి,
దేశంలో కొత్తగా 2,
రోజువారి రికవరీ రేటు 1.51%
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment