ప్రశాంతంగా ముగిసిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Telugu Lo Computer
0


త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాతంగా కొనసాగుతున్నాయి. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఓ) గిట్టె రిరణ్‌కుమార్ దినకర్‌రావు తెలిపారు. సాయంత్రం 3 గంటల వరకు రాష్ట్రంలోని 25.13 లక్షల ఓటర్లలో 69.96 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలలో ఒక సిపిఎం నాయకుడు, వామపక్షాలకు చెందిన ఇద్దరు పోలింగ్ ఏజెంట్లు గాయపడ్డారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)