తెలుగు దేశం నేత పట్టాభిను పోలీసులు గన్నవరం సబ్ జైలుకు తరలించారు. వైద్యుల నివేదిక ఆధారంగా జడ్జి పట్టాభిని సబ్ జైలుకు పంపాలని నిర్ణయించారు. పట్టాభి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నివేదిక సమర్పించారు. పట్టాభి శరీరంపై తీవ్ర గాయాలేమీ లేవని, కేవలం చేతిపై వాపు మాత్రమే ఉందని నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. ఈ నివేదక ఆధారంగా పట్టాభికి రిమాండ్ విధిస్తూ గన్నవరం సబ్జైలుకు తరలించాలని సివిల్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
పట్టాభి గన్నవరం సబ్ జైలుకు తరలింపు !
February 22, 2023
0
Tags