కర్ణాటకలో ఏప్రిల్ 1 నుంచి పాఠశాల విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళా ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు. కొత్త పథకంలో భాగంగా విద్యార్థుల కోసం మరిన్ని మినీ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఒక్కో తాలుకాలో కనీసం ఐదు బస్సులు నడిచేలా చూస్తామన్నారు. అవసరమైతే దీని కోసం అదనపు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధిలో రవాణా ముఖ్య పాత్ర పోషిస్తుందని బొమ్మై చెప్పారు. అందుకే తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థులకు ఉచిత పాసులు ఇస్తామని బడ్జెట్ సమావేశాల్లోనే చెప్పినట్లు గుర్తుచేశారు.
Post Top Ad
adg
Tuesday, 21 February 2023
Home
karnataka
మరిన్ని మినీ బస్సులు అందుబాటులోకి
మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటన
విద్యార్థులు
విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం
విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం
Tags
# karnataka
# మరిన్ని మినీ బస్సులు అందుబాటులోకి
# మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం
# ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటన
# విద్యార్థులు
About Telugu Lo Computer
విద్యార్థులు
Tags
karnataka,
మరిన్ని మినీ బస్సులు అందుబాటులోకి,
మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం,
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటన,
విద్యార్థులు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment