తెలంగాణలోని సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం మునిగడపలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భువనగిరి బీబీనగర్కు చెందిన ఒకే కుటుంబ సభ్యులు వేముల వాడలో దైవ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమై వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. జగదేవ్పూర్ మల్లన్న గుడి మూల మలుపు వద్ద కల్వర్టు కోసం తీసిన భారీ గుంతలో కారు పడడంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడిక్కకడే మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Post Top Ad
adg
Tuesday, 10 January 2023
Home
Criem
telangana
బీబీనగర్కు చెందిన ఒకే కుటుంబ సభ్యులు
సిద్దిపేట రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
సిద్దిపేట రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
సిద్దిపేట రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
Tags
# Criem
# telangana
# బీబీనగర్కు చెందిన ఒకే కుటుంబ సభ్యులు
# సిద్దిపేట రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
About Telugu Post
సిద్దిపేట రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
Tags
Criem,
telangana,
బీబీనగర్కు చెందిన ఒకే కుటుంబ సభ్యులు,
సిద్దిపేట రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment