ఆంధ్రప్రదేశ్లోని అన్నయ్య జిల్లా మదనపల్లిలో అత్యంత పురాతనమైన తెలుగు శిలా శాసనం లభ్యమైంది. దీనిని పరిశీలించి రేనాటి చోళులు వేసిన ఏడో శతాబ్ధం నాటిదిగా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. 50 ఏళ్ల తరువాత రాయలసీమలో మళ్లీ తెలుగు శాసనం బయటపడింది. మదనపల్లి శివారులోని కొత్తరెడ్డి గారిపల్లిలో తమిళనాడులోని సేలం కి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి దన్ బాల్ అన్వేషణలో చోళుల కాలం నాటి ఈ శిలా శాసనం బయటపడింది. చోళుల కాలం నాటి వీరగల్లును ఆన్వేషిస్తుండగా ఈ శాసనం వెలుగులోకి వచ్చింది. పంట పొలాల్లో ఉన్న ఈ శాసనాన్ని గుర్తించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మైసూర్ పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించాడు. దాంతో వారు వచ్చి ఈ శాసనాన్ని పరిశీలించారు. ప్రాచీన తెలుగు భాషగా అధికారులు గుర్తించారు.
Post Top Ad
adg
Tuesday, 10 January 2023
Home
Andhra Pradesh
అత్యంత పురాతనమైన తెలుగు శిలా శాసనం
అన్నయ్య జిల్లా మదనపల్లి
ఏడో శతాబ్ధం నాటిది
రేనాటి చోళుల నాటి శిలా శాసనం లభ్యం !
రేనాటి చోళుల నాటి శిలా శాసనం లభ్యం !
రేనాటి చోళుల నాటి శిలా శాసనం లభ్యం !
Tags
# Andhra Pradesh
# అత్యంత పురాతనమైన తెలుగు శిలా శాసనం
# అన్నయ్య జిల్లా మదనపల్లి
# ఏడో శతాబ్ధం నాటిది
# రేనాటి చోళుల నాటి శిలా శాసనం లభ్యం !
About Telugu Post
రేనాటి చోళుల నాటి శిలా శాసనం లభ్యం !
Tags
Andhra Pradesh,
అత్యంత పురాతనమైన తెలుగు శిలా శాసనం,
అన్నయ్య జిల్లా మదనపల్లి,
ఏడో శతాబ్ధం నాటిది,
రేనాటి చోళుల నాటి శిలా శాసనం లభ్యం !
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment