తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం తూమ్పల్లి అటవీ ప్రాంతంలో నాటు తుపాకి పేలి ఓ వ్యక్తి మృతి చెందారు. మర్రితండాకు చెందిన బాణోత్ రావోజీ, బానోత్ రాంరెడ్డి, ఆశిరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు సిరికొండ మండలం తూమ్పల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటకు వెళ్లారు. వేట నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు తపంచా పేలడంతో రావోజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫారెస్టు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
Post Top Ad
adg
Thursday, 19 January 2023
Home
Criem
telangana
కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం తూమ్పల్లి అటవీ ప్రాంతం
పొరబాటున నాటు తుపాకీ పేలి వ్యక్తి మృతి
పొరబాటున నాటు తుపాకీ పేలి వ్యక్తి మృతి
పొరబాటున నాటు తుపాకీ పేలి వ్యక్తి మృతి
Tags
# Criem
# telangana
# కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం తూమ్పల్లి అటవీ ప్రాంతం
# పొరబాటున నాటు తుపాకీ పేలి వ్యక్తి మృతి
About Telugu Post
పొరబాటున నాటు తుపాకీ పేలి వ్యక్తి మృతి
Tags
Criem,
telangana,
కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం తూమ్పల్లి అటవీ ప్రాంతం,
పొరబాటున నాటు తుపాకీ పేలి వ్యక్తి మృతి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment