గడ్డపారతో భర్తను చంపిన భార్య !

Telugu Lo Computer
0


తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లంబాడీ తండాలో గురువారం  కవిత తన భర్తను గడ్డపారతో కొట్టి దారుణంగా హత్య చేసింది. హత్య తర్వాత భార్య కవిత ఓదెల పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు తన భర్తను ఎందుకు హత్య చేసిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)