తెలంగాణ ఎంఎల్ఏ పైలట్ రోహిత్రెడ్డి, హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో వీళ్లిద్దరికీ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి స్పందించారు. ఈడీ నోటీసులు అందాయని తెలిపారు. తన వ్యాపారాలు, కంపెనీలకు సంబంధించిన వివరాలు అడిగారని చెప్పారు. 19న ఈడీ విచారణకు హాజరవుతానని చెప్పారు. 2021 ఫిబ్రవరిలో కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టుబడిన డ్రగ్స్తో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. భారీగా నగదు చేతులు మారిన నేపథ్యంలో కేసును ఈడీకి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ రెడ్డికి నోటీసులు అందినట్లు తెలుస్తోంది.
Post Top Ad
adg
Friday, 16 December 2022
Home
19న విచారణకు హాజరుకావాలని
karnataka
telangana
కంపెనీలకు సంబంధించిన వివరాలు అడిగారు
పైలట్ రోహిత్ రెడ్డికి
రకుల్ ప్రీత్ సింగ్కు ఈడీ నోటీసులు
వ్యాపారాలు
పైలట్ రోహిత్ రెడ్డికి, రకుల్ ప్రీత్ సింగ్కు ఈడీ నోటీసులు !
పైలట్ రోహిత్ రెడ్డికి, రకుల్ ప్రీత్ సింగ్కు ఈడీ నోటీసులు !
Tags
# 19న విచారణకు హాజరుకావాలని
# karnataka
# telangana
# కంపెనీలకు సంబంధించిన వివరాలు అడిగారు
# పైలట్ రోహిత్ రెడ్డికి
# రకుల్ ప్రీత్ సింగ్కు ఈడీ నోటీసులు
# వ్యాపారాలు
About Telugu Post
వ్యాపారాలు
Tags
19న విచారణకు హాజరుకావాలని,
karnataka,
telangana,
కంపెనీలకు సంబంధించిన వివరాలు అడిగారు,
పైలట్ రోహిత్ రెడ్డికి,
రకుల్ ప్రీత్ సింగ్కు ఈడీ నోటీసులు,
వ్యాపారాలు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment