మధ్యప్రదేశ్ భిండ్లో 12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. చిన్న వయసులో ఈ కారణంగా చనిపోయిన ఘటన రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు వెల్లడించారు. ఓ స్కూల్లో మనీష్ జాతవ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం సోదరుడితో కలిసి పాఠశాలలోనే భోజనం చేశాడు. అనంతరం 2:00 గంటలకు స్కూల్ బస్ ఎక్కాడు. క్షణాల్లోనే ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయాడు. విద్యార్థిని గమనించిన బస్ డ్రైవర్ స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే అప్రమత్తం చేశాడు.స్పృహకోల్పోయిన అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. బాలుడు అప్పటికే చనిపోయాడని వాళ్లు ప్రకటించారు. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం చాలా అరుదు అని వైద్యులు తెలిపారు. కానీ కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు పెరిగాయని చెప్పారు. తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు నిరాకరించారు.
Post Top Ad
adg
Friday, 16 December 2022
Home
12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో
Criem
madyapradesh
తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు
స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి
స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి
స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి
Tags
# 12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో
# Criem
# madyapradesh
# తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు
# స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి
About Telugu Post
స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి
Tags
12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో,
Criem,
madyapradesh,
తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు,
స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment